రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ప్రారంభించిన రామగుండం యూరియా పరిశ్రమను కాలుష్యం పేరుతో నోటీసులిచ్చి తెలంగాణ ప్రభుత్వం మూసివేయించారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే ఇలా చేశారన్నారు. రైతులకు ఎరువుల కొరతకు ప్రభుత్వమే కారణం అని తెలిపారు.
ఆ బాధ్యత ప్రభుత్వంపై లేదా?

© File Photo