• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లైన మరుసటి రోజే నడిరోడ్డుపై వదిలేశాడు!

    కర్ణాటక మహాదేవ్​పుర్​లో వింత ఘటన వెలుగుచూసింది. పెళ్లైన మరుసటి రోజే ఓ నవవరుడు తన భార్యను వదిలి పారిపోయాడు. జార్జ్​ అనే 26 ఏళ్ల యువకుడికి అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతితో ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. అయితే నూతన దంపతులు పెళ్లైన మరుసటి రోజు చర్చికి వెళ్లి వస్తుండగా రోడ్డుపై ఓ చోట ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. అదే సరైన సమయంగా భావించిన జార్జ్ కారు డోర్​ తీసుకుని పారిపోయాడు. రెండు వారాలైన తిరిగిరాకపోవడంపై వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది.