తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ధనుష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేధా థామస్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరవణన్, సాయి సిద్ధార్థ్లు కలసి నిర్మిస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
‘కెప్టెన్ మిల్లర్’ షూటింగ్ స్టార్ట్

Courtesy Twitter: