- తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. రూ.6300 కోట్లతో ఈ కర్మాగారాన్ని నిర్మించారు. అనంతరం డిజిటల్ విధానంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. రూ.2,268 కోట్లతో 3 జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. వాటి వివరాలు.
- భద్రాచలంసత్తుపల్లి రైలు మార్గం ప్రారంభం
- మెదక్ సిద్దిపేట- ఎల్కతుర్తి హైవే విస్తరణ
- సిరొంచా మహాదేవ్ పుర్ హైవే విస్తరణ
- బోధన్ బాసర- భైంసా హైవే విస్తరణ
ప్రధాని ఆవిష్కరించిన పనులు ఇవే..

© ANI Photo(file)