TS: మేడ్చల్- జవహార్ నగర్ మల్కాపురంలో ఘోర విషాదం నెలకొంది. ఎర్రగుంట చెరువులో ఈతకెల్లి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర విషాదం: ఈతకెళ్లి ఆరుగురు చిన్నారులు మృతి

yousay