బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 9 మంది మరణించారు. వైషాలీ జిల్లాలో కొద్దిరోజుల్లో పెళ్లి పెట్టుకున్న ఓ కుటుంబం… రోడ్డు పక్కన రావి చెట్టుకు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు..వారిపైకి ఎక్కింది. దీంతో 9 మంది అక్కడిక్కడే చనిపోయారు. మార్గ మధ్యలో ముగ్గురు మృతిచెందారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో పట్నాకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
దూసుకెళ్లిన ట్రక్కు, 12 మంది మృతి

yousay