చెన్నైలోని తన నివాసంలో ప్రముఖ సింగర్ వాణి జయరాం కన్నుమూశారు. అయితే, ఆమె మరణంపై కొన్ని అనుమానాలు వ్యక్తమతున్నాయి. అనారోగ్యంతో ఆమె చనిపోలేదట. ఇంట్లో అచేతనంగా పడి ఉన్న వాణి జైరాం నుదుటిపై ఎవరో కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె ఇంటిని అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖంపై బలమైన గాయాలు చూసి వాణి జయయరాం పనిమనిషి పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్