ఏపీకి రెండు ‘వందేభారత్’ రైళ్లు కేటాయించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఎసీఆర్ పరిధిలో తొలి వందేభారత్ రైలును వచ్చే ఏడాది జనవరిలో నడపాలని నిర్ణయించింది. ఒక రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు నడుపుతారు. ఇక రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు నడపాలని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. ఈ రైలు రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. కాగా వందేభారత్ రైళ్ల ప్రవేశంతో తెలంగాణ, ఏపీల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.
‘వందేభారత్’ రైళ్లు వచ్చేస్తున్నాయ్
-
By Sandireddy V

© ANI Photo
- Categories: AP, News, Telangana
- Tags: revenueDivisionsTirupatitwovandebharattrainsVizag
Related Content
పాతాళానికి పడిపోయిన పాకిస్తాన్ రుపీ
By
Sateesh
January 27, 2023
ఏపీ ప్రజలకు మరో ఛాన్స్; కళ్యాణమస్తు రీఎంట్రీ
By
Sandireddy V
January 27, 2023
బ్రెయిన్ మ్యాపింగ్తో హత్య కేసు ఛేదన
By
Naveen K
January 27, 2023
ఉత్తరాఖండ్లో కుంగుతున్న మరిన్ని ప్రాంతాలు
By
Naveen K
January 27, 2023
అనుమానంతో గొంతు కోసి చంపేశాడు!
By
Naveen K
January 27, 2023