గుజరాత్లో బీజేపీ ప్రభంజనం సృష్టించినా ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురిలో మాత్రం చతికిలపడింది. ఇక్కడ లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఏకంగా 2.88లక్షల పైచిలుకు ఓట్ల మెజరాటీతో బీజేపీ అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ అఖండ విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణించడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఎస్పీ తరఫున పోటీ చేశారు. ములాయం సోదరుడు శివపాల్సింగ్కు నమ్మకస్తుడైన రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ బరిలోకి దింపినా ఓటర్లు ఎస్పీ వైపే నిలిచారు.
బీజేపీపై 2.88లక్షల ఓట్లతో విజయం
-
By Naveen K

© ANI Photo
- Categories: India, News
- Tags: dimpleyadavLOKSABHAUttarpradesh
Related Content
బ్రెయిన్ మ్యాపింగ్తో హత్య కేసు ఛేదన
By
Naveen K
January 27, 2023
ఉత్తరాఖండ్లో కుంగుతున్న మరిన్ని ప్రాంతాలు
By
Naveen K
January 27, 2023
అనుమానంతో గొంతు కోసి చంపేశాడు!
By
Naveen K
January 27, 2023
హిండెన్స్బర్గ్పై న్యాయపోరాటానికి రెడీ: అదానీ గ్రూప్
By
Naveen K
January 27, 2023
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేత
By
Sandireddy V
January 27, 2023