• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార్యను చంపి..భర్త ఆత్మహత్య

    HYD: రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. భార్య, కుమారుడిని చంపిన మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలల కిందట భార్య లావణ్యపై గొడ్డలితో దాడి చేసి భర్త ధన్‌రాజ్ హతమార్చాడు. తర్వాత 3నెలల పసికందును చంపేశాడు. ఈ కేసులో ధన్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బెయిప్‌పై ధన్‌రాజ్ విడుదలైయ్యాడు. ఈ క్రమంలో భార్య, బిడ్డను చంపానని మనస్తాపానికి గురైన ధన్‌రాజ్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv