మాళవిక సతీశన్
ప్రదేశం: తిరువనంతపురం, కేరళ, భారతదేశం
మాళవిక సతీశన్.. టాలీవుడ్కు చెందిన యంగ్ హీరోయిన్. 28 మార్చి, 2001లో కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది. 2020లో వచ్చిన 'చూసి చూడంగానే' చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బొమ్మల కొలువు, బీఎఫ్హెచ్ (బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్), దోచేవారెవరురా చిత్రాల్లో నటించింది. లేటెస్ట్గా 'పారిజాత పర్వం' సినిమాతో గుర్తింపు పొందింది.