సినిమా అంటే ప్రేక్షకులకు వినోదం మాత్రమే కాదు సామాజిక స్పృహను సైతం కలిగించాలి. దేశం పట్ల, సమాజం పట్ల పౌరులకు ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఉండాలి. అలా దేశభక్తిని ప్రేక్షకుల్లో రగిలించి వెండి తెరపై వెలిగిపోయిన సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఉన్నాయి. దేశ భక్తికి కమర్షియల్ హంగులు అద్ది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అలాంటి సినిమాలు ఏమున్నాయో ఓసారి చూద్దాం.
సీనియర్ హీరో జగపతి బాబు, లయ జంటగా నటించిన దేశభక్తి చిత్రం మనోహరం. ఒక బ్యాంకు ఉద్యోగి, అమాయకురాలైన అతని భార్య, ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఎమోషనల్ డ్రామాను డెరెక్టర్ గుణశేఖర్ అద్భుతంగా తెరకెక్కించారు. సామాన్యుల జీవితాల్లో దేశభక్తి కోణాన్ని ఆవిష్కరించి గుణశేఖర్ మంచి విజయం సాధించారు.
సీనియర్ హీరో జగపతి బాబు, లయ జంటగా నటించిన దేశభక్తి చిత్రం మనోహరం. ఒక బ్యాంకు ఉద్యోగి, అమాయకురాలైన అతని భార్య, ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఎమోషనల్ డ్రామాను డెరెక్టర్ గుణశేఖర్ అద్భుతంగా తెరకెక్కించారు. సామాన్యుల జీవితాల్లో దేశభక్తి కోణాన్ని ఆవిష్కరించి గుణశేఖర్ మంచి విజయం సాధించారు.
దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవలందిస్తున్న ఓ వ్యక్తి .. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి విప్లవం బాట పడతాడు. అవినీతి, అన్యాయాలకు పాల్పడుతున్న వారిని అంతమొందిస్తాడు. ఈ స్టోరీ లైన్తో దాసరి నారాయణరావు ఈసినిమాకు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో NTR తన నటనతో దేశభక్తిని రగిలించారు.
దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవలందిస్తున్న ఓ వ్యక్తి .. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి విప్లవం బాట పడతాడు. అవినీతి, అన్యాయాలకు పాల్పడుతున్న వారిని అంతమొందిస్తాడు. ఈ స్టోరీ లైన్తో దాసరి నారాయణరావు ఈసినిమాకు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో NTR తన నటనతో దేశభక్తిని రగిలించారు.
బ్రిటిష్వారిని గడగడ లాడించి తెలుగువాడి పౌరుషాన్ని ఆంగ్లేయులకు రుచిచూపించిన ధీరుడు అల్లూరి సీతారామ రాజు. ఆయన పోరాటాన్ని చిత్రంగా మార్చి అద్భుత విజయం సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలగడం ఖాయం. అలా తన నటనతో కృష్ణ మెప్పించారు. సీత పాత్రలో విజయనిర్మల, గంటం దొర పాత్రలో గుమ్మడి, మల్లు దొర పాత్రలో ప్రభాకర్ రెడ్డి ఒదిగిపోయారు.
బ్రిటిష్వారిని గడగడ లాడించి తెలుగువాడి పౌరుషాన్ని ఆంగ్లేయులకు రుచిచూపించిన ధీరుడు అల్లూరి సీతారామ రాజు. ఆయన పోరాటాన్ని చిత్రంగా మార్చి అద్భుత విజయం సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలగడం ఖాయం. అలా తన నటనతో కృష్ణ మెప్పించారు. సీత పాత్రలో విజయనిర్మల, గంటం దొర పాత్రలో గుమ్మడి, మల్లు దొర పాత్రలో ప్రభాకర్ రెడ్డి ఒదిగిపోయారు.
ప్రాణాలు ధారపోసి తెల్లవాళ్ళను తరిమి కొడితే.. కనిపించకుండా అవినీతి ప్రజల్ని కష్టాల పలు చేస్తోంది. దానిని అంతమొందించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ఠాగూర్. లంచమనే మాట వినిపించకూడదని అవినీతి పరుల గుండెల్లో భయాన్ని కగిలిస్తాడు. ఠాగూర్గా చిరంజీవి నటించి సినిమాను కమర్షియల్ హిట్ చేయించారు. ఈ సినిమా చివర్లో చిరంజీవి చెప్పే డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయి.
ప్రాణాలు ధారపోసి తెల్లవాళ్ళను తరిమి కొడితే.. కనిపించకుండా అవినీతి ప్రజల్ని కష్టాల పలు చేస్తోంది. దానిని అంతమొందించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ఠాగూర్. లంచమనే మాట వినిపించకూడదని అవినీతి పరుల గుండెల్లో భయాన్ని కగిలిస్తాడు. ఠాగూర్గా చిరంజీవి నటించి సినిమాను కమర్షియల్ హిట్ చేయించారు. ఈ సినిమా చివర్లో చిరంజీవి చెప్పే డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయి.
కుల, మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరీలో దేశ భక్తి సమానంగా ఉంటుందని చాటి చెప్పిన చిత్రం ఖడ్గం. దేశద్రోహులను అంతమొందించడానికి ప్రతీ భారతీయుడు అవసరమైతే ప్రాణాలకు తెగిస్తారని ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ చక్కగా చూపించారు. ఇందులో శ్రీకాంత్ యాక్టింగ్ సినిమాకే హైలెట్. రవితేజ, ప్రకాశ్ రాజ్ తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేశారు.
కుల, మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరీలో దేశ భక్తి సమానంగా ఉంటుందని చాటి చెప్పిన చిత్రం ఖడ్గం. దేశద్రోహులను అంతమొందించడానికి ప్రతీ భారతీయుడు అవసరమైతే ప్రాణాలకు తెగిస్తారని ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ చక్కగా చూపించారు. ఇందులో శ్రీకాంత్ యాక్టింగ్ సినిమాకే హైలెట్. రవితేజ, ప్రకాశ్ రాజ్ తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రాణప్రతిష్ఠ చేసిన దేశభక్తి చిత్రం సైరా నరసింహా రెడ్డి. భారతీయులను బానిసలుగా వాడుకుంటున్న బ్రిటీషర్లను ఎదిరించిన మొదటి భారతీయుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. 18వ శతాబ్దానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రేనాటి సూర్యుడుగా కొలవబడ్డాడు. చరిత్ర మరచిన అతని గాథను సినిమాగా మలిచి ఆయన గొప్పతనం తెలియజేశారు చిరంజీవి. ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రాణప్రతిష్ఠ చేసిన దేశభక్తి చిత్రం సైరా నరసింహా రెడ్డి. భారతీయులను బానిసలుగా వాడుకుంటున్న బ్రిటీషర్లను ఎదిరించిన మొదటి భారతీయుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. 18వ శతాబ్దానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రేనాటి సూర్యుడుగా కొలవబడ్డాడు. చరిత్ర మరచిన అతని గాథను సినిమాగా మలిచి ఆయన గొప్పతనం తెలియజేశారు చిరంజీవి. ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది.
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నటించిన మేజర్ చిత్రం ముంబై దాడులలో( 2008) మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. 2008లో ముంబైలోని పలుచోట్ల ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై సందీంప్ ఉన్నికృష్ణన్ వీరోచితంగా ఎలా పొరాడారో చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుని చేత కంటతడి పెట్టిస్తుంది మేజర్ సినిమా. దేశభక్తిని రగిలించి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నటించిన మేజర్ చిత్రం ముంబై దాడులలో( 2008) మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. 2008లో ముంబైలోని పలుచోట్ల ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై సందీంప్ ఉన్నికృష్ణన్ వీరోచితంగా ఎలా పొరాడారో చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుని చేత కంటతడి పెట్టిస్తుంది మేజర్ సినిమా. దేశభక్తిని రగిలించి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.