రివ్యూస్
How was the movie?
తారాగణం
రజనీకాంత్
విజయ్ సేతుపతి
నవాజుద్దీన్ సిద్ధిఖీ
సిమ్రాన్
త్రిష కృష్ణన్
ఎం. శశికుమార్
బాబీ సింహా
సనంత్
మేఘా ఆకాష్
మాళవిక మోహనన్
Y. G. మహేంద్రన్
వెట్టై ముత్తుకుమార్
గురు సోమసుందరం
ఆడుకలం నరేన్
YG మహేంద్ర
మునిష్కాంత్
చిన్ని జయంత్
వివేక్ ప్రసన్న
రామచంద్రన్ దురైరాజ్
మణికందన్ ఆర్. ఆచారి
దీపక్ పరమేష్
ఆదిత్య శివపింక్
తెన్నవన్
షబీర్ కల్లరక్కల్
గజరాజు
వెంకటేష్
రవిచంద్రన్
రాజ్ కుమార్
వైభవ్ రెడ్డి
సిబ్బంది
కార్తీక్ సుబ్బరాజ్
దర్శకుడుకళానిధి మారన్
నిర్మాతఅనిరుధ్ రవిచందర్
సంగీతకారుడుతిర్రు
సినిమాటోగ్రాఫర్వివేక్ హర్షన్
ఎడిటర్కథనాలు
మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోషూట్
మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోషూట్మాళవిక మోహనన్ రజనీకాంత్ సినిమా పేటతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందితర్వాత విజయ్తో నటించిన మాస్టర్ మూవీతో మంచి ఫేమ్ సాధించిందిసోషల్మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఈ మలయాళి భామ ఎప్పటికప్పుడూ లేటెస్ట్ హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుందిప్రస్తుతం ధనుష్తో మారన్ సినిమాలో నటిస్తుందివిజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందిమాళవిక తెలుగు ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
అక్టోబర్ 21 , 2022
Malavika Mohanan: వైట్ అరేబియన్ గుర్రంలా మాళవిక అందాలు
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.. తన గ్లామర్ షోతో మరోమారు నెట్టింట వైరల్గా మారింది. చాలీ చాలని గౌనులో ఫొటో షూట్ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఫ్లవర్ డాట్ స్లీవ్లెస్ గౌనులో కనిపించిన ఈ అమ్మడు తన ఎద అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రేపింది.
మతిపోగొట్టే విధంగా థైస్ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో మరోమారు వారి మనసు దోచేసింది.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ‘ఏం సొగసురా బాబు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక హాట్ పిక్స్ను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్కు మాళవిక మోహన్ కుమార్తె. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.
‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
అనంతరం ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా తరువాత నుంచి మాళవిక వరుస అవకాశాలను అందుకుంటూ వస్తోంది.
ఈ క్రమంలోనే ధనుష్ పక్కన ‘మారన్’ చిత్రంలో నటించి మాళవిక తన క్రేజ్ను మరింత పెంచుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
2020లో 'మసాబా మసాబా' అని టెలివిజన్ సిరీస్లోనూ మాళవిక నటించింది. ఇది నెట్ఫ్లిక్స్ వేదికగా ఇంగ్లీషు భాషలో స్ట్రీమింగ్లో ఉంది.
గతేడాది క్రిస్టీ (Christy) అనే మలయాళ చిత్రంలో నటించిన మాళవిక.. తన నటనతో అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తోన్న ‘రాజా సాబ్’ (Raja Saab)లో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్తో తెలుగులో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది.
‘రాజా సాబ్’ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మాళవికకు పాన్ ఇండియా స్థాయిలో తిరుగుండదని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
తమిళంలో విక్రమ్తో ‘తంగలాన్’ (Thangalaan) అనే సినిమాలో మాళవిక నటిస్తోంది. అలాగే హిందీలో ‘యుద్ర’ (Yudhra) ఫిల్మ్లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇక మాళవిక అవార్డుల విషయానికి వస్తే.. 2019లో 'బియాండ్ ది క్లౌడ్స్' అనే బాలీవుడ్ చిత్రానికి గాను 'యాక్టింగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఆమె గెలుచుకుంది.
అలాగే 2022లో ‘మాస్టర్’ చిత్రానికి గాను బెస్ట్ అరేంగేట్ర నటిగా మాళవిక మోహనన్ నామినేట్ అయ్యింది. కొద్దిలో సైమా అవార్డును చేజార్చుకుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ మాళవిక చురుగ్గా వ్యవహరిస్తోంది. తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్ను అలరిస్తోంది.
స్టన్నింగ్ ఫిగర్తో హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఆమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
మే 27 , 2024
శివాని నగరం గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
టాలీవుడ్లో తళుక్కుమన్న కొత్త తెలుగు హీరోయిన్లలో శివాని నగరం(Shivani Nagaram) ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈక్రమంలో శివాని నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. (Some Lesser Known Facts about Shivani Nagaram )
శివాని నగరం ఎప్పుడు పుట్టింది?
2001, ఆగస్టు 21న జన్మించింది
శివాని నగరం హీరోయిన్గా నటించిన తొలి సినిమా?
అంబాజి పేట మ్యారేజ్ బ్యాండు
శివాని నగరం ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
శివాని నగరం రాశి ఏది?
కుంభం
శివాని నగరం ఎక్కడ పుట్టింది?
హైదరాబాద్
శివాని నగరం అభిరుచులు?
పుస్తకాలు చదవడం, సింగింగ్
శివాని నగరంకు ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్, చికెన్
శివాని నగరంకు ఇష్టమైన కలర్?
బ్లాక్, పింర్
శివాని నగరంకు ఇష్టమైన హీరో?
మహేష్ బాబు
శివాని నగరం ఏం చదివింది?
డిగ్రీ
శివాని నగరం పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
శివాని నగరం సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
ఇన్స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయింది
శివాని నగరం ఎఫైర్స్ ఉన్నాయా?
అలాంటివి ఏమి లేవు
శివాని నగరం ఎక్కడ ఉంటుంది?
జూబ్లీ హిల్స్, హైదరాబాద్
శివాని నగరం ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/shivani_nagaram/?hl=en&img_index=1
https://www.youtube.com/watch?v=EAsvlMaZF3M
ఏప్రిల్ 05 , 2024
Family Star: ‘ఫ్యామిలీ స్టార్కు’సెన్సార్ బోర్డు ఝలక్..!
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star). దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 5) విడుదల కానుంది. గీతాగోవిందం లాంటి బ్లాక్బాస్టర్ తర్వాత విజయ్-పరుశురామ్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. ఆ విశేషాలేంటో చూద్దాం.
ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్ రైట్స్ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.44 కోట్లకు చేరింది.
సెన్సార్ ఝలక్!
ఫ్యామిలీ స్టార్ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైమ్ను 2గం.ల 43 నిమిషాలకు ఫిక్స్ చేసింది. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు సమాచారం. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని సమాచారం.
ఆ చిత్రాలతో గట్టి పోటీ!
విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో నటించినప్పటికీ ఫ్యామిలీ స్టార్కు రెండు సినిమాల నుంచి గట్టిపోటీ తప్పదనిపిస్తోంది. ఒకటి ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) కాగా, రెండోది మలయాళం బ్లాక్ బాస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys). గత శుక్రవారం రిలీజైన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ వారం కూడా మంచి వసూళ్లు సాధిస్తూ వీకెండ్ వైపు పరుగులు పెడుతోంది. రెండో వారంతం కూడా టిల్లు స్క్వేర్కు మంచి ఆదరణ లభించే అవకాశముంది. మరోవైపు మలయాళంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్.. ఏప్రిల్ 6న విడుదలవుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీని చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రెండు చిత్రాలను తట్టుకొని ‘ఫ్యామిలీ స్టార్’ ఏమేర రాణిస్తుందో చూడాలి.
ఏప్రిల్ 03 , 2024
Malavika Mohanan: తడి అందాలతో సోకుల విందు చేస్తున్న మలయాళి తెగింపు !
తమిళ్ స్టార్ నటి మాళవిక మోహన్ మరోసారి సోకుల విందు చేసింది. నదిలో జలకాలాడుతూ తడిసిన అందాలతో ఫోటో షూట్ చేసింది.
ట్సాన్సపరెంట్ వైట్ శారీలో పాల మీగడ లాంటి అందాలను కుర్రకారుకు విందు చేసింది. తడి అచ్ఛాదనతో అమ్మడి అందం ద్విగుణీకృతమైంది.
ఓవైపు తడిసిన ఎద అందాలు, వయ్యారపు నడుమందాలు మరోవైపు.. నాభి అందాల మేళవింపుతో కైఫెక్కిస్తోంది.
ఈ కుర్రదాని మత్తిక్కించే చూపులు తడిసిన దేహంతో ఉన్న అందాన్ని ఇంకాస్తా దొంతర్లు ఎక్కిస్తోంది
దక్షిణాది చిన్నదే అయినా గ్లామర్ను వడ్డించడంలో నార్త్ ముద్దు గుమ్మలకు ఏమాత్రం తీసిపోదు.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా... అందాలను తనదైన శైలీలో వడ్డించడంలో ఈ మలయాళి తెగింపు దిట్ట
కనీసం వారానికో హాట్ ఫొటో షూట్ అయినా చేస్తూ కుర్రాళ్ల అందాల దాహం తీరుస్తుంటుంది
సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సోగసుల కోవకు పెద్దగా సక్సెస్ మాత్రం దక్కలేదు.
ఆ మధ్య లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన మాస్టర్ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే అవకాశాలు మాత్రం ఈ తడి అందానికి అంతగా రావడం లేదు.
అయితేనేం.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ను మాత్రం సంపాదించింది.
స్టన్నింగ్ ఫిగర్తో హాట్ ఫొటో షూట్ చేస్తూ... ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.
మాళవిక మోహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్ కుమార్తే. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.
అలా సినీ నేపథ్యం ఉన్నా మలయాళి కుట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మలయాళంలో ఆమె నటించిన గ్రేట్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం తమిళ్లో తంగాళన్, హిందీలో యుద్ర మూవీల్లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
అక్టోబర్ 26 , 2023
Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్ ఆరోజు మాత్రమే!
సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో ఎంచక్కా సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ కల్పిస్తోంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఆఫర్ ఎందుకంటే?
మే 31న సినిమా లవర్స్ డే సందర్భంగా… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association Of India) సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. ఆ రోజున రూ.99లకే తమ మల్టీప్లెక్స్లలో సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తుసందర్భంగా న్నట్లు చెప్పింది. పీవీఆర్ - ఐనాక్స్ సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం మే 31 ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని అసోసియేషన్ స్పష్టం చేసింది.
https://twitter.com/MAofIndia/status/1795374893879710125
ఇలా బుక్ చేసుకోండి!
మే 31 సినిమా చూడాలని భావిస్తున్న వారు టికెట్ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, అమెజాన్ పే, బుక్మై షో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.99తో పాటు అదనంగా జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా థియేటర్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా కేవలం రూ.99కే సినిమాను వీక్షించవచ్చు. మీ వెసులుబాటుకు తగ్గట్లు టికెట్ కొనుగోలు చేసుకోండి.
https://twitter.com/girishjohar/status/1795734272068006128
ఈ సినిమాలు చూడొచ్చు!
ప్రస్తుతం థియేటర్లలో ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’, ‘రాజు యాదవ్’ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే యంగ్ హీరో విష్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ రోజే థియేటర్లలోకి వస్తోంది. కాబట్టి మే 31న కొత్త సినిమాలను రూ.99లకే చూసే అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి.
https://twitter.com/tanaymehrotra1/status/1795748420206100853
గతంలోనూ ఇలాగే..
రూ.99లకే మల్టీప్లెక్స్ టికెట్ ఆఫర్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 13న 'నేషనల్ సినిమా డే' సందర్భంగా కూడా ఈ ఆఫర్ను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సినీ లవర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6.5 మిలియన్స్కుపైగా ఆడియన్స్ మల్టీప్లెక్స్ల్లో సినిమాలు చూశారు. ఈసారి కూడా ఆ స్థాయిలోనే స్పందన ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఫ్యామిలీ అంతా తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడాలనుకుంటే ఈ సదావకాశాన్ని మిస్ చేసుకోవద్దని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు.
https://twitter.com/AndhraBoxOffice/status/1711404182790680809
మే 29 , 2024
రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
నేషనల్ క్రష్గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న ఎవరు?
రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
రష్మిక మందన్న దేనికి ఫేమస్?
రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
రష్మిక మందన్న వయస్సు ఎంత?
రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు
రష్మిక మందన్న ముద్దు పేరు?
నేషనల్ క్రష్ రష్మిక
రష్మిక మందన్న ఎత్తు ఎంత?
5 అడుగుల 3 అంగుళాలు
రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది?
విరాజ్ పేట, కర్ణాటక
రష్మిక మందన్నకు వివాహం అయిందా?
లేదు ఇంకా జరగలేదు
రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు?
రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు.
రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు?
బ్లాక్
రష్మిక మందన్న అభిరుచులు?
ట్రావెలింగ్
రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం?
చికెన్, చాక్లెట్
రష్మిక మందన్న అభిమాన నటుడు?
అక్షయ్ కుమార్
రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్?
శ్రీదేవి
రష్మిక మందన్న తొలి సినిమా?
కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు)
రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు?
గీతాగోవిందం, పుష్ప
రష్మిక మందన్న ఏం చదివింది?
సైకాలజీలో డిగ్రీ చేసింది
రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత?
రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు?
సుమన్, మదన్ మందన్న
రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది.
రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?
రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది.
రష్మిక మందన్న సిస్టర్ పేరు?
సిమ్రాన్ మందన్న
రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా?
లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది.
రష్మిక మందన్న ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్తో లిప్ లాక్ సీన్లలో నటించింది.
https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
ఏప్రిల్ 16 , 2024
Big Boss Ashwini Sree: అరెబియన్ గుర్రం లాంటి అశ్వినీ శ్రీ అందాలు.. ఇంతకు ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు!
బిగ్బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా- ఫుల్టా ట్విస్ట్లతో రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల ఆరోవారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అశ్వినీ శ్రీ బిగ్బాస్ హౌస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది.
నామినేషన్ల నుంచి టాస్క్ల వరకు తనదైన మాటతీరు బిహేవియర్తో ఆటను రక్తికట్టిస్తోంది. దీంతో సహజంగానే ప్రేక్షకుల్లో అశ్వినీ శ్రీ ఎవరు అనే విషయంపై ఆసక్తి మొదలైంది.
అశ్వీని శ్రీ గురించి నెటిజన్లు ఇంటర్నెట్లో భారీగా సెర్చ్ చేస్తన్నారు. ఆమె వయసు, చదువు, కెరీర్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాలపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మరి ఇంతకు ఈ అందాల అశ్వినీ శ్రీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డు ద్వారా భోలే షవాలీ, పూజామూర్తి, నయనీ పావనీ, అంబటి అర్జున్తో సహా అశ్వినీ శ్రీ ఎంట్రీ ఇచ్చింది.
హైదరాబాద్లో జన్మించిన అశ్వినీ శ్రీ.. చదువులో దిట్ట. ప్రతిష్టాత్మక వరంగల్ ఎన్ఐటీ కాలేజీలో ఇంజినీరింగ్ అభ్యసించింది.
అంతటి మంచి కాలేజీలో చదివిన ఈ ముద్దుగుమ్మ ఏ సాప్ట్వేర్ జాబో మరేదో చేయకుండా మోడలింగ్, నటన వైపు అడుగు పెట్టింది.
తన పెరెంట్స్కు తాను సినీరంగం వైపు వెళ్లడం ఇష్టం లేకున్నా తాను మాత్రం అదే రూట్లో ప్రయాణించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ఉంటూ ఇన్స్టా వీడియోలు, రీల్స్తో ఆకట్టుకుంటూ ఉండేది
అప్పుడప్పుడూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రకారు దృష్టిలో పడుతుండేది. దీంతో భారీగా ఇన్స్టా ఫాలోవర్లను అయితే సంపాదించింది.
తన అందానికి తగ్గట్టే ఇన్స్టాలోనూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ను స్టేటస్గా పెట్టుకుంది. నన్ను సరిగా ట్రీట్ చేస్తే... డబుల్ ఫేవర్ చేస్తాను.. ఇట్లు అరేబియన్ గుర్రం అంటూ తనేంటో ఒక్కమాటలో చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా కొంత మంది కళాకారులు అందమైన అమ్మాయిల అందాన్ని అరేబియన్ గుర్రంతో పోలుస్తుంటారు. అయితే తాను కూడా అంతటి అందగత్తెను అని చెప్పకనే చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక అశ్వినీ శ్రీ సినిమా కెరీర్ పరంగా చూస్తే తాను కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ... పెద్దగా గుర్తింపు అయితే రాలేదు అని చెప్పాలి.
బీటెక్ బాబులు, అమీర్ పేటలో వంటి సినిమాల్లో నటించింది. ఇక పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మ్యూజిక్ షోల్లో స్టేజ్ అప్పియరెన్స్ మాత్రం ఇచ్చింది.
అయితేనేం... తన అందచందాలతో కుర్రాళ్ల కామెంట్లలో ఎప్పుడూ అశ్వినీ శ్రీ నలుగుతూనే ఉంటుంది.
ఇక ఇన్స్టాలో తాను పెట్టిన ఫోటోల గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. చీరకట్టినా, సింగిల్ పీస్ డ్రెస్ వేసినా.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈ గుమ్మ సొంతం.
హాట్ క్లివేజ్ అందాల ప్రదర్శనతో కుర్రకారుకు ఎప్పుడూ హుషారెత్తిస్తునే ఉంటుంది ఈ అరెబియన్ గుర్రం
ప్రస్తుతం తన కెరీర్ గ్రాఫ్ను మార్చుకునేందుకు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టింది.. అశ్వినీ శ్రీ.
మరి బిగ్బాస్ హౌస్లో ఈ హాట్ డాల్ ఎంతవరకు నెగ్గుకొస్తోందో వేచి చూడాలి. ప్రతి వీక్ నామినేట్ అవుతున్న అశ్వినీ శ్రీ భారీగానే ఓట్లు సాధిస్తూ సేవ్ అవుతూ వస్తోంది.
అక్టోబర్ 25 , 2023
This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్లు ఇవే..!
జూన్ నెలలో ఆఖరి వారంలోకి అడుగు పెట్టేశాం. నెలాఖరున పలు చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో తెరకెక్కిన సినిమాలు ఈ వారం(June 29,30) విడుదల అవుతుండటం విశేషం. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు వెబ్సిరీస్లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
స్పై(SPY)
నిఖిల్ సిద్ధార్థ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవిత స్పై ఏజెంట్లు ఎలా ఉంటారో ఇందులో చూపించినట్లు మూవీ టీం వెల్లడించింది. కె.రాజశేఖర్ రెడ్డి కథ అందించి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించాడు. ఐశ్వర్య మీనన్ నిఖిల్ సరసన నటించింది. జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది.
సామజవరగమన(Samajavaragamana)
శ్రీవిష్ణు కథానాయకుడిగా వస్తున్న చిత్రమే ‘సామజవరగమన’. వినూత్నమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా రాజేశ్ దండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించాడు. రెబా మోనికా జాన్ కథానాయిక. నరేశ్, సత్య, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 29న విడుదలకు సిద్ధమైంది.
ఇండియానా జోన్స్(Indiana Jones)
సాహసోపేతమైన సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ కోవలో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్ అప్పట్లో ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఇదే సిరీస్లో మరో చిత్రం రాబోతోంది. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సిరీస్లో దాదాపు 14 ఏళ్ల క్రితం చివరి చిత్రం వచ్చింది. మళ్లీ ఇప్పుడే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది.
మాయా పేటిక(Mayaa Petika)
శ్రీనివాస్, పాయల్ రాజ్పుత్, సునీల్, పృథ్వీ తదితరులు కలిసి నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సెల్ఫోన్ చుట్టూ జరిగే కథగా ఈ సినిమా సాగనుందని చిత్రబృందం వెల్లడించింది. రమేశ్ రాపార్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఎట్టకేలకు జూన్ 30న విడుదల అయ్యేందుకు ముస్తాబైంది.
లవ్ యూ రామ్(Love You Ram)
ప్రముఖ రచయిత, దర్శకుడు దశరథ్ కథ అందించి నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యూ రామ్’. తనదైన శైలిలో ఈ ప్రేమ కథను చెక్కారు దశరథ్. విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ ఎక్కడిదాకా సాగింది? చివర్లో ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెరపై చూడాల్సిందేనని చిత్రబృందం తెలిపింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటించగా బి.వి.చౌదరి దర్శకత్వం వహించాడు. దశరథ్తో నిర్మాణ బాధ్యతలు పంచుకున్నాడు. జూన్ 30న చిత్రం రిలీజ్ కానుంది.
ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్సిరీస్లు
TitleCategoryLanguagePlatformRelease DateWeekend Family Season 2Web SeriesEnglishDisney + HotstarJune 28Lust Stories 2Web SeriesHindiNetflixJune 29See You In my Nineteenth LifeWeb SeriesKoreanNetflixJune 29Jack ran Season 4Web SeriesEnglishAmazon Prime June 30CelebrityWeb SeriesKoreanNetflixJune 30The Night Manager Season 2Web SeriesHindiDisney+ HotstarJune 30Arthamainda ArunkumarWeb SeriesTeluguAhaJune 30SargentWeb SeriesHindiJio CinemaJune 30
జూన్ 26 , 2023
హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్సిరీస్ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది?
1989, జనవరి 6న జన్మించింది
హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా?
అలా ఎలా(2014)
తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా
కుమారి 21F(2015)
హెబ్బా పటేల్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది?
ముంబై
హెబ్బా పటేల్ అభిరుచులు?
డ్యాన్సింగ్, స్విమ్మింగ్
హెబ్బా పటేల్కు ఇష్టమైన ఆహారం?
నాన్వెజ్
హెబ్బా పటేల్కు ఇష్టమైన కలర్ ?
వైట్
హెబ్బా పటేల్కు ఇష్టమైన హీరో?
సల్మాన్ ఖాన్, మహేష్ బాబు
హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/ihebahp/?hl=en
https://www.youtube.com/watch?v=kSipyGA5qC0
ఏప్రిల్ 02 , 2024
Disha Patani Bold Pics: నల్లటి గౌనులో తెల్లటి ఎద సొగసులతో కైపెక్కిస్తున్న దిశా పటాని!
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani).. మరోమారు హాట్ బాంబ్లా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన సొగసులతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
తాజాగా టైట్ ఫిట్ బ్లాక్ కలర్ పొట్టి గౌను ధరించిన ఈ అమ్మడు.. తన ఎద పొంగులు చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టింది.
దిశా పటానీ లేటెస్ట్ ఫొటోలు.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. #Dishapatani హ్యాష్ట్యాగ్తో ఈ ఫొటోలను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.
దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్లో నిలవడం గత కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు
కొడుతున్నారు.
‘లోఫర్’ (Loafer) సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే (Radhe) వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. కొన్ని కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్గా చేసింది. ఈ మూవీ మార్చిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం దిశాపటాని చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం. ఇందులో రోక్సి అనే కీలక పాత్రలో దిశా కనిపించనుంది.
తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రంలోనూ దిశా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.
బాలీవుడ్లో 'వెల్కమ్ టూ ద జంగిల్' ఫిల్మ్లోనూ దిశా నటిస్తోంది. ఇందులో దిశా పాత్ర ఇప్పటివరకూ చేసిన వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని సమాచారం.
ఓవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా పోస్టులతో దిశా పటానీ.. బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 61.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
జూన్ 24 , 2024
Sanya Malhotra: బికినీలో చెమటలు పట్టిస్తున్న జవాన్ బ్యూటీ సన్యా మల్హోత్రా..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
ఏప్రిల్ 04 , 2024
Disha Patani: చీరలో దిశా పటానీ అందాల పసందు.. చూస్తే తట్టుకోలేరు!
హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) మరోసారి గ్లామర్ ట్రీట్తో రెచ్చిపోయింది. తన లెటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షెర్ చేసి రచ్చ చేసింది.
గ్రీన్ కలర్ చీరలో అందాలు ఆరబోస్తూ బోల్డ్ లుక్లో అదరగొట్టింది. సొగసైన ఎద, నడుము అందాలను హోయలొలికించింది.
కైఫెక్కించే లుక్స్తో మత్తెక్కిస్తోంది. నాజుకైన నడుము ఒంపులను చూసి కుర్రకారు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న దిశా పటానీ.. ఎద ఎత్తుల పచ్చి పరువాలను ఇంపుగా వడ్డిస్తూ కైఫెకిస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే... పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లోఫర్ సినిమా ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది.
లోఫర్ సినిమాలో చూసిన ఈ పరువాల పసందును చూసిన తర్వాత.. బాలీవుడ్ స్థాయిలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని ఎవరు అనోకోని ఉండరు.
సోషల్ మీడియాలో కుర్రకారు పల్స్ తెలిసిన దిశా పటానీ... హాట్ ఫోటోలు పెడుతూ ఎప్పటికప్పుడూ రెచ్చగొడుతుంటుంది.
ఈ క్రమంలో పెద్దసంఖ్యలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంది. ప్రస్తుతం ఇన్స్టాలో ఈ ముద్దుగుమ్మకు 60 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
అంతేకాదు సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో అప్పుడప్పుడూ చాటింగ్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతూ ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి దిశాకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ పెరిగి పోయింది.
ఇక బాలీవుడ్లో దిశా పటానీ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే.. ఎం.ఎస్.ధోని.. ది అన్టోల్డ్ స్టోరీ, భాగీ 2, భాగీ 3 'మలంగ్' వంటి చిత్రాలు హిట్ అయ్యాయి.
అయితే గతేడాది ఈమె యాక్ట్ చేసిన 'ఏక్ విలన్ .. రిటర్న్' చిత్రం మాత్రం ప్లాప్ అయింది.
మరోవైపు దిశా పటానీ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'యోధ' (Yodha) మరోమారు వాయిదా పడింది.
డిసెంబర్ 15, 2023న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే మూడుసార్లు 'యోధ' విడుదల తేదీ వాయిదా పడింది. నాల్గోసారి కూడా రిలీజ్ డేట్ను రీషెడ్యూల్ చేయడంపై బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
'యోధ' సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా చేశాడు. వాస్తవానికి ఈ సినిమా జులై 7న రిలీజ్ కావాల్సి ఉంది.
అనివార్య కారణాలతో పలు దఫాలుగా ఈ మూవీ విడుదలను మేకర్స్ వాయిదా వేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న 'కంగువాలో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.
నవంబర్ 12 , 2023
Disha Patani: బోల్డ్ వీడియోలో రెచ్చిపోయిన దిశా పటానీ.. హాట్ ట్రీట్ అదరహో!
హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) మరోమారు తన గ్లామర్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ పాపులర్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో ఈ బామ బోల్డ్ శారీ లుక్లో తళుక్కుమంది.
ఎద, నడుము అందాలను చూపిస్తూ పలుచటి శారీలో రెచ్చిపోయింది. పార్టీకి వచ్చిన వారందర్నీ తన ఒంపుసొంపులతో ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇదిలా ఉంటే దిశా లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'యోధ' (Yodha) మరోమారు వాయిదా పడింది. డిసెంబర్ 15, 2023న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే మూడుసార్లు ‘యోధ’ విడుదల తేదీ వాయిదా పడింది. నాల్గోసారి కూడా రిలీజ్ డేట్ను రీషెడ్యూల్ చేయడంపై బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో హీరోయిన్గా చేసిన #DishaPatani హ్యాష్టాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘యోధ’ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా చేశాడు. వాస్తవానికి ఈ సినిమా జులై 7న రిలీజ్ కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో పలు దఫాలుగా ఈ మూవీ విడుదలను మేకర్స్ వాయిదా వేస్తూ వస్తున్నారు.
మరోవైపు దిశా పటాని పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్లో నిలవడం గత కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతుంటారు.
https://twitter.com/fitbabesbytes/status/1721358334786416642?s=20
లోఫర్ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.
నవంబర్ 07 , 2023
Disha Patani: ఎద పొంగులతో రెచ్చిపోయిన దిశా పటాని.. హాట్ ట్రీట్తో ఫిదా అవుతున్న నెటిజన్లు!
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది.
ఎద హోయలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ భామ పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
తాజా ఫొటోల్లో ఈ బ్యూటీ ఎద పొంగులతో రెచ్చిపోయింది. టైట్ ఫిట్ డ్రెస్లో తన ఎదలను ఉబికేలా చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని కామెంట్లు పెడుతున్నారు.
దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్లో నిలవడం గత కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
లోఫర్ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్గా చేసింది. ఈ మూవీ డిసెంబర్ 15న రిలీజ్ కాబోతోంది.
పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.
సెప్టెంబర్ 23 , 2023
Disha Patani: సోషల్ మీడియాలో ఉక్కపోత.. హాట్ ఫొటోలతో షేక్ చేస్తున్న దిశా పటాని
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది.
యద హోయలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ భామ పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గా ఓ ఫోటో షూట్లో పాల్గొన్న దిశా.. అక్కడ రెచ్చిపోయింది. టైట్ ఫిట్ డ్రెస్తో తన యదలను ఉబికేలా చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల సిల్వర్ కలర్ శారీలో కనిపించిన దిశా.. స్ట్రాప్లెస్ జాకెట్తో అందరి దృష్టిని ఆకర్షించింది.
బొడ్డు కింద వరకూ నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లను ఫిదా చేసింది.
దిశా పెట్టే బొల్డ్ ఫొటోలు ట్రెండింగ్లో నిలవడం గత కొన్నిరోజులుగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
లోఫర్ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని, భాగీ 2, బాగీ 3, రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
బాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
కానీ, టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
పాన్ ఇండియా లెవల్ రాబోతున్న ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో దిశా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 13 , 2023
Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ను సైతం చిత్ర యూనిట్ ప్రారంభించింది. అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్, ప్రభాస్ పోస్టర్ ఇప్పటికే విడుదలై ఫ్యాన్స్ అలరించాయి. తాజాగా బుజ్జి అనే రోబోటిక్ వెహికల్ పాత్రను కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆడియన్స్ పరిచయం చేశారు. అయితే ఈ సినిమా పురణాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించి క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మోహినిగా దిశా పటానీ!
లేటెస్ట్ బజ్ ప్రకారం 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దిశా పటానీ (Disha Patani) మోహినీ అనే యువతి పాత్రలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. విలన్ అయిన కమల్ హాసన్.. ఆమెను గూఢచారి (స్పై)గా భైరవ (ప్రభాస్) వద్దకు పంపిస్తాడని సమాచారం. మోహిని తన గ్లామర్తో ప్రభాస్ను ఆకట్టుకొని అతడు నుంచి రహాస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ మూవీలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు కొందరు నెటిజన్లు.. దిశా పటానీ పాత్రను ఇతిహాసాలలోని మోహిని పాత్రతో లింకప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఆ లాజిక్ మాటేంటి?
ఇతి హాసాలలోని మోహిని పాత్రతో దిశాపటాని పాత్రను పోల్చడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో అసలు లాజిక్ లేదని అంటున్నారు. పురాణాల ప్రకారం మోహిని పాత్ర అనేది మహా విష్ణువు అవతారం. ఇందులో ప్రభాస్ కూడా మహా విష్ణువు అవతారం (భైరవ)లో కనిపిస్తాడని టాక్ ఉంది. కాబట్టి మోహిని పాత్ర.. ప్రభాస్పై ఎలా స్పై చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ లేటెస్ట్ బజ్లో నిజం లేకపోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దిశాపటానీ పాత్ర పేరు వరకే మోహిని ఉండి, పురణాలతో ఆమెకు సంబంధం లేకపోతే తాజా ప్రచారంపై నమ్మకం ఉంచొచ్చని ఇంకొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చ ముగిసేలా లేదు.
దిశాతో ప్రభాస్ స్పెషల్ సాంగ్
'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రభాస్కు జోడీగా చేస్తోంది. ఇక సెకండ్ హీరోయిన్ పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. ప్రభాస్ - దిశా పటానీ మధ్య ‘కల్కి’లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన షూట్ను నెల రోజుల క్రితం ఇటలీలో నిర్వహించారు. ఇటలీలోని బ్యూటీఫుల్ లోకేషన్స్లో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లో దిశా పటానీ తన ఫ్యాన్స్తో పంచుకుంది. చిత్ర యూనిట్తో పాటు ప్రభాస్తో దిగిన సెల్ఫీ ఫొటోలు అప్పట్లో వైరల్గా మారాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.
View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)
దీపికా, కమల్ పాత్రలు అవేనా?
‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్ హాసన్ (Kamal Haasan) చేస్తున్న రోల్స్పై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కమల్ హాసన్.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. వీరి పాత్రలు కూడా కల్కిలో చాలా కీలకంగా ఉంటాయని.. ముఖ్యంగా ప్రభాస్ను ఢీకొట్టే పాత్రలో కమల్ హాసన్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి పాత్రలపైనా స్పష్టత రానుంది.
మే 24 , 2024
EXCLUSIVE : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. ఇటీవల ‘గామి’ (Gaami) సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. డిఫరెంట్ స్టోరీ లైన్తో రూపొందిన ఈ చిత్రంలో అఘోరా శంకర్ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు విశ్వక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) రిలీజ్కు సిద్ధమవుతోంది. మెున్నటి వరకూ ఎలాంటి అప్డేట్ లేని ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. వాస్తవానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గతే ఏడాదే రిలీజ్ కావాల్సింది. రిలీజ్ తేదీని ప్రకటించి కూడా పలుమార్లు సినిమాను వాయిదా వేశారు. అందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
పోస్ట్పోన్పై విష్వక్ అసహనం!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్గా చేసింది. మే 17న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ఏప్రిల్ 27 సా. 4.01 గం.లకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం 2023 డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సింది. అయితే ‘హాయ్ నాన్న’ (Hi Nanna), ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను నిర్మాతలు వాయిదా వేశారు. ఒకవేళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్ చేయనని అప్పట్లో విశ్వక్ ప్రకటించడం వివాదస్పదంగా మారింది.
నిర్మాత రియాక్షన్ ఇదే!
‘ఆదికేశవ’ ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా అప్పట్లో నిర్మాత నాగ వంశీ.. విష్వక్ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 8న విడుదల చేయాలన్నది విష్వక్ మాటల వెనక ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. తమ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంలో వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. అనుకోకుండా హాయ్ నాన్న, ఎక్ట్ట్రా ఆర్డినరీ మ్యాన్, సలార్ తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. అంత కాంపింటీషన్కు వెళ్లి సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని అంటానని భావించి విష్వక్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్ దశలోనే ఉన్నందున దీనిపై ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఏదోక కారణంతో వాయిదా పడుతూనే వచ్చింది.
https://www.youtube.com/watch?v=hpFNP5gptFU
ఐటెం సాంగ్తో గ్యాప్
ఈ ఏడాది ప్రారంభంలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది జరగలేదు. ఐటెం సాంగ్ షూట్లో జరిగిన మార్పు వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది. తొలుత ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఈషా రెబ్బను మూవీ టీమ్ ఎంపిక చేసింది. ఒక రోజు షూటింగ్ కూడా నిర్వహించింది. మళ్లీ ఈషాను కాదని ఆమె స్థానంలో అయేషా ఖాన్ను రంగంలోకి దింపారు. అటు ఇళయరాజా ఇంట విషాధం కూడా ఈ మూవీ వాయిదాకు కారణమైంది. ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. జనవరి 25న అతడి సోదరి చనిపోవడంతో అతను సినిమా పనుల్లో పాల్గొనలేకపోయారు. దీంతో టెక్నికల్ వర్క్ పనులు ఆలస్యం అయ్యాయి.
ఈ సారి విశ్వక్ వల్లే వాయిదా?
దీంతో మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ శివరాత్రికి ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విశ్వక్ అనౌన్స్ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూనిట్ ఎప్పటిలాగే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మే 17న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలని సంకల్పంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్పైనా టీమ్ ఫోకస్ పెట్టింది. నెల రోజుల క్రితం అయేషా ఖాన్ నటించిన ‘మోతా’ అనే ఐటెం సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. లేటెస్ట్గా టీజర్ అప్డేట్ను ఇచ్చింది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.
ఏప్రిల్ 24 , 2024
Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్ థ్రిల్లర్గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్ర శుక్లా, రూపా లక్ష్మీ, అనీష్ కురువిల్ల, దేవి ప్రసాద్ తదితరులు..
దర్శకత్వం : రమాకాంత్ రెడ్డి
సంగీతం : అజయ్ అరసద
సినిమాటోగ్రాఫర్ : చరణ్ మాధవనేని
నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
విడుదల తేదీ: 29-03-2024
విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
విజయ్-సాగర్ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్ భయపడుతుంటే సాగర్ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్ సాగర్ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్ - సాగర్లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్ కాన్సెప్ట్ను ఈ క్రైమ్ థ్రిల్లర్గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్ హాఫ్ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి క్లైమాక్స్తో ఆడియన్స్లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్. ఓవరాల్గా రమాకాంత్ రెడ్డి డైరెక్షన్కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.
టెక్నికల్గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చాలా సీన్లు లైవ్ లోకేషన్స్లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్స్ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం
మైనస్ పాయింట్స్
సెకండాఫ్సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 29 , 2024
Amyra Dastur: మత్తెక్కించే అందాలతో చెమటలు పట్టిస్తున్న అమైరా.. తట్టుకోవడం కష్టమే!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
మార్చి 08 , 2024