అనన్య నాగళ్ల
ప్రదేశం: 1987 సత్తుపల్లి, ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణాలో), భారతదేశం
అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీపెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.