భాగ్యశ్రీ బోర్సే
భాగ్యశ్రీ బోర్సే.. బాలీవుడ్కు చెందిన యువ నటి. మహారాష్ట్ర ఔరంగబాద్లో జన్మించిన భాగ్యశ్రీ.. నైజీరియాలో విద్యాభ్యాసం చేసింది. కెరీర్ ప్రారంభంలో మోడల్గా చేసింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్తో బాగా పాపులర్ అయ్యింది. 'యారియన్ 2' అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తెలుగులో రవితేజ (మిస్టర్ బచ్చన్), విజయ్ దేవరకొండ (VD 12), నాని (Nan 31) చిత్రాలలో భాగ్యశ్రీ నటిస్తోంది.