గోపీచంద్
ప్రదేశం: కాకటూరివారిపాలెం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
గోపీచంద్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. తొలివలపు(2001) చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. తరువాత జయం(2002), నిజం(2003), వర్షం(2004) వంటి బ్లాక్బాస్టర్ చిత్రాల్లో విలన్ పాత్రల్లో మెప్పించాడు. ఈ చిత్రాల అనంతరం మళ్ళీ హీరోగా మారి.. యజ్ఞం(2004), రణం(2006), లక్ష్యం(2007), శౌర్యం(2008), శంఖం(2009), లౌక్యం(2014), సీటీమార్(2021) వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు.Read More
ఎడిటోరియల్ లిస్ట్