సౌందర్య
ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
సౌందర్యగా అభిమానులకు సుపరిచితం అయ్యారు KS సౌమ్య. ఈమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేశారు. కన్నడ, తమిళం, హిందీ మరియు మలయాళ చిత్రాలలో కూడా నటించారు. తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటీమణులలో ఈమె ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అత్యంత విజయవంతమైన నటి. 2002లో కన్నడ చిత్రం ద్వీపకు నిర్మాతగా వ్యవహరించి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఈమె మూడు నంది అవార్డులను కూడా అందుకున్నారు. అమ్మోరు (1994), పవిత్ర బంధం (1996), అంతఃపురం (1998), రాజా (1999), దోని సాగలి (1998), ద్వీప (1994) సినిమాలు చేశారు. ఈమె నటనకు గాను ఉత్తమ నటిగా రెండు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఆరు సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి.
ఎడిటోరియల్ లిస్ట్