
వల్లభనేని వంశీ మోహన్
వల్లభనేని వంశీ మోహన్ ఏపికి చెందిన రాజకీయ నాయకుడు, సినిమా నిర్మాత. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నిర్మాతగా పున్నమి నాగు(2009), అదుర్స్(2010), టచ్ చేసి చూడు(2018) వంటి చిత్రాలను నిర్మించారు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ చేసి గోల్డ్ మెడల్ పొందాడు. వంశీ ప్రస్తుతం హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మెనేజే మెంట్ కోర్సు చేస్తున్నాడు.
వల్లభనేని వంశీ మోహన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వల్లభనేని వంశీ మోహన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్తో ఇక్కడ తెలుసుకోండి.