11/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM
రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే KCRకు పడుతుందన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో మరో 3 రోజులు వానలు కురిసే అవకాశం కాళేశ్వరం పరిహారం ఎంతమందికిచ్చారో చెప్పాలన్న సుప్రీంకోర్టు ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీం అమలుకు నిర్ణయం రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఈడీ సమన్లు, జూలై 21 హాజరు కావాలని వెల్లడి కర్ణాటకలో హత్యకు గురైన కాంగ్రెస్ నేత గిరీష్ కంబనూరు కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ శ్రీలంక … Read more