సంక్రాంతి పండుగకు బాలకృష్ణ సినిమాలు అంటే ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ అన్నట్లుగా మారింది. బాలయ్య నటించిన చిత్రాలు సంక్రాంతి విడుదల కాగానే సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన వీరసింహా రెడ్డి మిక్స్డ్ టాక్ను అధిగమించి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈసారి బాలయ్య మరింత క్లాస్, మాస్ ఆడియెన్స్ను ఆకట్టుకునే విధంగా డాకు మహారాజ్ సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదటి నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ ...
టాలీవుడ్ సూపర్స్టార్ రష్మిక మందన్న గాయపడింది. ఇటీవల జిమ్లో వ్యాయామం చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జిమ్ సెషన్ సమయంలో జరిగిన ఈ ప్రమాదం గురించి ఆమె సన్నిహిత వర్గాలు సమాచారం అందించాయి. గాయం తీవ్రతపై వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించగా, ప్రస్తుతం రష్మిక కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె షూటింగ్లకు హాజరు కానుంది. రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాల ద్వారా తన స్థాయిని కొత్త ఎత్తుకు తీసుకెళ్లారు. ఇటీవల విడుదలైన పుష్ప 2లో ...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా, శంకర్ కెరీర్ను నిర్ణయించే సినిమాగా గుర్తింపు పొందింది. అలాగే దిల్ రాజు బ్యానర్ 50వ ప్రాజెక్ట్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శుక్రవారం(జనవరి 10) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల ...
భారతీయ సినీ రంగంలో అన్నపూర్ణ స్టూడియోస్ వినూత్న సాంకేతికతను పరిచయం చేసింది. డాల్బీ టెక్నాలజీని (Dolby Technology) దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీతో కూడిన పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా, ఆడియో-విజువల్ ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా అడుగులేసింది. గురువారం, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) ఈ సాంకేతికతను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. రాజమౌళి స్పందన డాల్బీ విజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి తన అనుభవాలను పంచుకున్నారు. ...
ఈ సంక్రాంతి పండుగ వేళ.. టాలీవుడ్ నుంచి ప్రేక్షకులను (Game Changer Review) అలరించడానికి వచ్చిన సినిమా “గేమ్ ఛేంజర్.” గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో, దర్శకుడు శంకర్ వినూత్న కథనంతో తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ అంచనాలను నెలకొల్పింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? లేకపోతే నిరాశపరిచిందా? తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్లేద్దాం. కథ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆధారంగా చేసుకుని కథ నడుస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) “అభ్యుదయం” ...
తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు సానుభూతి తెలపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “ఈ సంఘటన జరగకూడదు. ప్రభుత్వ పరంగా బాధ్యత వహిస్తున్నాం. క్షమాపణలు కోరుతున్నాం. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులకే కాకుండా, రాష్ట్ర ప్రజలందరికీ, వేంకటేశ్వర స్వామి భక్తులకు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి ...
హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ సందేశ్ లవర్ బాయ్గా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్లేక అతని కెరీర్ గ్రాఫ్ మందగించింది. దీంతో ఈసారి పూర్తి విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ‘రాచరికం’(Racharikam Movie) అనే గ్రామీణ రాజకీయ రివెంజ్ డ్రామాలో వరుణ్ సందేశ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు తాజాగా మారుతి విడుదల చేశారు. ఈ చిత్రంలో ఐటెం గర్ల్ అప్సర రాణి హీరోయిన్గా నటిస్తోంది. విలన్గా వరుణ్ సందేశ్ ...
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ చిత్రం జనవరి 12, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే అనంతపురం జిల్లాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అభిమానుల్లో ఉత్సాహం నింపాలని చిత్రబృందం భావించింది. తాజాగా మూమీ మేకర్స్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మేకర్స్ ...
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ పోకో భారత మార్కెట్లోకి రేపు X7 సిరీస్ను విడుదల చేయనుంది. ఈ సిరీస్లో పోకో X7 మరియు పోకో X7 ప్రో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 9న సాయంత్రం 5:30కి ఈ లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ను పోకో యూట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. పోకో X7 సిరీస్ విశేషాలు: ఈ సిరీస్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. సిరీస్ డిజైన్, కలర్ వేరియంట్లు, ఫీచర్లు ...
మోహన్బాబు యూనివర్సిటీలో ఇటీవల సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు మోహన్బాబు (Mohanbabu) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కలల ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ (Kannappa) గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘కన్నప్ప’ గురించి మోహన్బాబు కన్నప్ప గురించి మీడియాతో మాట్లాడుతూ..“ఈ ప్రాజెక్ట్పై మేము చాలా కష్టపడుతున్నాం. అనుకున్నదానికంటే భారీగా ఖర్చు పెడుతున్నాం,” అని మోహన్బాబు తెలిపారు. ఈ సినిమా పనులు ప్రస్తుతం గ్రాఫిక్స్ ...
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు చోరి చేసేందుకు సైబర్ నేరస్తులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యంగ్ హీరో విజయ్ దేవరకొండ సూచించాడు. ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రౌడీ బాయ్ ఏం చెప్పాడంటే? సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రతీ ...
2025 సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ముగ్గురు అగ్ర కథానాయకులు నిలిచిన సంగతి తెలిసిందే. రామ్చరణ్ (Ramcharan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలయ్య ‘డాకూ మహారాజ్’ (Daku Maharaj), వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీ అయ్యాయి. ప్రస్తుతం ఆయా చిత్ర బృందాలు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకునేే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే ప్రమోషన్స్ పరంగా చరణ్, బాలయ్యలతో పోలిస్తే వెంకటేష్ ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. కెరీర్లో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ ...
నందమూరి బాలకృష్ణ (Balakrishna), జూ.ఎన్టీఆర్ (Jr NTR) మధ్య విబేధాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 షోకు ‘డాకూ మహారాజ్’ (Daku Maharaj) టీమ్ వెళ్లగా మరోమారు ఈ వివాదం చర్చకు వచ్చింది. దర్శకుడు బాబీ పనిచేసిన హీరోల్లో తారక్ను సైడ్ చేసి మిగతా వారి గురించి బాలయ్య ప్రశ్నలు అడగడంతో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ‘డాకూ మహారాజ్’ డైరెక్టర్ బాబీ మాట్లాడారు. అలాగే ...
సూపర్స్టార్ రజనీకాంత్ తాజాగా తన చిత్రం ‘కూలీ’ షూటింగ్ కోసం థాయిలాండ్కు వెళ్లారు. అక్కడ మీడియాతో జరిగిన చర్చలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తాజా చిత్రంపై కొన్ని వివరాలను వెల్లడించారు. అయితే ఓ విలేకరి సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్నించడంతో, రజనీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివి అసంబద్ధమైన ప్రశ్నలు. దయచేసి రాజకీయ అంశాల గురించి అడగవద్దు” అని ఘాటుగా తెలిపారు. ఇటీవలి కాలంలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన ...
బాలీవుడ్ సెన్సేషన్ వామిక గబ్బి (Wamiqa Gabbi) పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. అడివిశేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘G2‘ (గూఢచారి 2) ఈ అమ్మడు నటిస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో వామికా గబ్బి పేరు ఒక్కసారిగా నెట్టింట ట్రెండింగ్గా మారింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె అన్ సీన్ ఫొటోలు, వీడియోలపై ఓ లుక్కేద్దాం. వామికా గబ్బి ఓ సినిమాలో ఇంటిమెంట్ సీన్లో ...
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన రీసెంట్ చిత్రం ‘కంగువా’ (Kanguva) ఎంత పెద్ద డిజాస్టార్గా నిలిచిందో అందరికీ తెలిసిందే. శివ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. మెుదటి షో నుంచే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ తీవ్ర నష్టాలను చవి చూసింది. అయితే సినిమా ఎలా ఉన్నప్పటికీ నటన పరంగా సూర్య మంచి మార్కులు కొట్టేశాడన్న కామెంట్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆస్కార్ రేసులో నిలిచి కంగువా ఒక్కసారిగా ...
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమి తన సబ్బ్రాండ్ రెడ్మీ ద్వారా మరో ఆకర్షణీయమైన బడ్జెట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్మీ 14సి 5జీ పేరిట ఈ స్మార్ట్ఫోన్ను 5జీ సపోర్ట్తో రూ.10వేలలోపే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులోని ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర తదితర అంశాలను కింద వివరించాం. ధర-వేరియంట్లు: రెడ్మీ 14సి 5జీ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: 4జీబీ + 64జీబీ ధర: రూ.9,999 4జీబీ + 128జీబీ ధర: రూ.10,999 6జీబీ + 128జీబీ ధర: రూ.11,999 ఇది మూడు రంగుల్లో ...
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రం బృందం వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాలపై అంచనాలు పెంచేస్తోంది. రిలీజ్కు సరిగ్గా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఈ క్రమంలో ఆ మూవీకి బిగ్ షాక్ తగలిదింది. ఈ సినిమాను తమిళంలో విడుదల చేయడానికి వీల్లేదంటూ అక్కడి నిర్మాతల మండలికి ...
‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్ఆర్ఆర్’ (RRR), దేవర (Devara) సక్సెస్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందనుంది. గతేడాది ఆగస్టులోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినా ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. పెద్దగా అప్డేట్స్ సైతం ఈ మూవీ నుంచి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ‘NTR ...
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్
Celebrities Entertainment(Telugu) Featured Articles
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన వ్యంగ్యంతో, హాస్యంతో స్టేజ్పై సరికొత్త ఉత్సాహాన్ని నింపుతారని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారి వివాదానికి దారి తీశాయి. తాజాగా ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఒక ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి. వాడెవడో ఎర్ర చందనం ...