Eclipses 2025: వచ్చే ఏడాదిలో నాలుగు గ్రహణాలు.. భారత్లో ఎన్ని కనిపిస్తాయంటే?
2025 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయని ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాశ్ గుప్తా తెలిపారు. వీటిలో రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. అయితే, ఈ గ్రహణాల్లో ఒకటి మాత్రమే భారతదేశంలో కనిపించనుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాశ్ గుప్తా ప్రకటన ప్రకారం, 2025 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు ఉన్నాయి. అయితే, వీటిలో కేవలం … Read more