విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
AP: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద స్కూల్ విదార్థులతో ప్రయాణిస్తున్న ఆటో.. లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆటోడ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఆటోను ఢీకొట్టిన లారీ 100 మీటర్ల దూరం వరకూ వెళ్లి ఆగిందని చెప్పారు. విశాఖలో స్కూల్ విద్యార్థుల ఆటో – లారీ … Read more