పెరిగిన fb యూజర్లు.. అత్యధికంగా భారత్లోనే
ఫేస్బుక్ యూజర్ల పెరుగుదలలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని మెటా సంస్థ వెల్లడించింది. డెయిలీ, మంథ్లీ యాక్టివ్ యూజర్స్ పెరుగుదల జాబితాలో టాప్లో ఉన్న దేశాల్లో భారత్ ఒకటని తెలిపింది. 2021 నుంచి 2022 డిసెంబరు 31 వరకు ప్రపంచ వ్యాప్తంగా డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2బిలియన్లకు చేరుకుందని తెలిపింది. అదేవిధంగా మంథ్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2శాతం పెరిగి 2.96 బిలియన్లుగా నమోదైందని మెటా పేర్కొంది. రోజుకు లేదా నెలకు ఒకసారైనా యాప్ని ఓపెన్ చేయడం, లాగిన్ కావడం వంటి వాటితో … Read more