10-07-2022 నేటి ప్రధాన అంశాల @9AM
నేడు విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేడే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ కరోనా టీకా ప్రికాషన్ డోసు గడువును 9 నెలల నుంచి ఆరు నెలలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ నేడు హైదరాబాద్లో పలు ఎంఎంటీస్ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన నేడు ఇంగ్లండ్ తో భారత మూడో టీ20. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన శ్రీలంక ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు నిన్న గ్రేటర్ హైదరాబాద్ … Read more