09/07/2022 ప్రధానాంశాలు @9.30PM
దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. నేడు 18,840 కేసులు నమోదు శ్రీలంకలో ముదిరిన సంక్షోభం కారణంగా రాజీనామా చేసిన శ్రీలంక ప్రధాని శ్రీలంక అధ్యక్ష భవనాన్ని వదిలేసి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఈనెల 12వ తేదీన హైదరాబాద్ రానున్న బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 15వ తేదీ నుంచి జరగాల్సిన రెవెన్యూ సదస్సును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఏపీలో ఎన్నికలను డిక్లేర్ చేసిన సీఎం జగన్.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు తెలంగాణలో … Read more