• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తీస్మార్ ఖాన్ నుంచి ‘సమయానికే’ సాంగ్ విడుదల

    ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా కళ్యాణ్‌జి గోగన ‘తీస్మార్ ఖాన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నుంచి ‘సమయానికే’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌లో ఆది, పాయల్ చేసిన రొమాన్స్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోగా.. ఇప్పుడు విడుదలైన సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కాగా ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.