• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్ బ్యూటీ

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ పంచవటి పార్కులో ఆమె మొక్కలు నాటారు. ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం. అందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలి. రంగోలి చందర్, రీతూ రనౌత్, అంజలి చౌహాన్‌లకు నేను ఛాలెంజ్ విసురుతున్నా.’’ అంటూ కంగనా పేర్కొంది. కాగా కంగనాకు ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి ఈ ఛాలెంజ్ విసిరారు.