• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పీఆర్సీ అంశంపై ఆందోళనలు.. ఛలో విజయవాడ కార్యక్రమంలో ఉద్రిక్తత

    ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం రోజురోజుకు ఉద్ధృతంగా మారుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పీఆర్సీ విధానం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందంటూ దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కొంతకాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేకసార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈరోజు ఛలో విజయవాడ ముట్టడికి పిలుపునిచ్చింది. నేతలు అరెస్టు ఛలో విజయవాడ ముట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తరలి వస్తున్నారు. ఈ ఆందోళనకు పోలీసుల … Read more