• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టెన్నిస్‌లో భారత్‌కు బంగారు పతకం

    ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత్‌ తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్ బొపన్న – రుతుజ భోసలే ఫైనల్‌లో తైఫీకి చెందిన సంగ్‌-లియాంగ్‌ జోడీపై 2-6, 6-3, 10-4 తేడాతో విజయం సాధించి గోల్డ్‌ మెడల్‌ను దక్కించుకుంది. మొత్తంగా భారత్‌ ఖాతాలోకి తొమ్మిదో స్వర్ణం చేరింది. అంతకుముందు షూటింగ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, దివ్య తడిగోల్ జోడీ రజత పతకం గెలుచుకుంది. పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత్‌కు పతకం వచ్చింది. 9th Gold for … Read more