• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Elina Svitolina: ఆటతోనే కాదు.. అందంలోనూ సాటి రాలేరు..!
    Sania mirza retirement: భావోద్వేగంగా ఆటకు వీడ్కోలు.. సానియా విజయ ప్రస్థానం
    Pele: 20వ శతాబ్దపు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే
    లియోనల్ మెస్సీ శునకం గురించి ఈ విషయాలు తెలుసా?
    See More

    గుడ్ న్యూస్.. పాక్‌‌ మ్యాచ్‌లో గిల్?

    డెంగ్యూ కారణంగా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్తాన్‌ మ్యాచ్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్ అహ్మదాబార్ చేరుకున్నాడు. అతడు ఫిట్‌నెస్ సాధిస్తే ఈ నెల 14న పాకిస్తాన్‌తో జిరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల మంచి ఫామ్ కొనసాగిస్తున్న శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు డెంగ్యూ బారిన పడటంతో ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న గిల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైతే పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

    క్రీడా ర్యాలీని ప్రారంభించిన గోవా సీఎం

    గోవాలో ఈ నెల 26 నుంచి నేషనల్ గేమ్స్ జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. 37వ నేషనల్ గేమ్స్ గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రీడలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి 2.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గోవా రాజధాని పనాజీలో జరిగే ఈ గేమ్స్ నవంబర్ 9న ముగుస్తాయి. కాగా, గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై గత నెలలో క్రీడా … Read more

    ఘనంగా ముగిసిన ఏసియన్ గేమ్స్

    ఏసియన్ గేమ్స్ ముగింపు వేడుకలను చైనా అద్భుతంగా నిర్వహించింది. హాంగ్‌జౌ ఒలింపిక్ క్రీడా కేంద్రం స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రేక్షకులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి మంత్రముగ్ధులను చేశారు. ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా హాకీ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించాడు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 12,407 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏసియన్ గేమ్స్‌లో చైనా అత్యధికంగా 383 పతకాలు సాధించగా, భారత్ 107 పతకాలతో నాలుగవ స్థానంలో నిలిచింది.

    ఏసియన్ గేమ్స్‌లో భారత్ రికార్డ్

    ఏసియన్ గేమ్స్‌లో ఈ సారి వంద పతకాలు సాధించి భారత్ రికార్డ్ సృష్టించింది. మన క్రీడాకారులు స్వర్ణం-25, రజతం-35, కాంస్యం-40 పతకాలు సాధించారు. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏసియన్ గేమ్స్‌ పతకాల విషయంలో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

    గోల్ఫ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

    ఆసియా గేమ్స్‌- గోల్ఫ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌ తరఫున తొలిసారి పతకం సాధించిన క్రీడాకారిణిగా అదితి నిలిచింది. మరోవైపు పురుషుల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో జోవార్ సింగ్, చెనాయ్, పృథ్వీరాజ్‌తో కూడిన టీమ్ గోల్డ్ గెలిచింది. మహిళల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో రాజేశ్వరి, మనీషా, ప్రీతి బృందం సిల్వర్ మెడల్ కొట్టింది. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 41కి చేరింది. వీటిలో 11 గోల్డ్ మెడల్స్, 16 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. Screengrab … Read more

    టెన్నిస్‌లో భారత్‌కు బంగారు పతకం

    ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత్‌ తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్ బొపన్న – రుతుజ భోసలే ఫైనల్‌లో తైఫీకి చెందిన సంగ్‌-లియాంగ్‌ జోడీపై 2-6, 6-3, 10-4 తేడాతో విజయం సాధించి గోల్డ్‌ మెడల్‌ను దక్కించుకుంది. మొత్తంగా భారత్‌ ఖాతాలోకి తొమ్మిదో స్వర్ణం చేరింది. అంతకుముందు షూటింగ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, దివ్య తడిగోల్ జోడీ రజత పతకం గెలుచుకుంది. పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత్‌కు పతకం వచ్చింది. 9th Gold for … Read more

    HYD: WWE ఫైటింగ్ షురూ

    హైదరాబాద్‌లో WWE సందడి మొదలైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియలో ‘సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’ పేరిట ఈవెంట్ నిర్వహించారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్లను దగ్గర నుంచి చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. తొలుత ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాటకు రెజ్లర్లు డ్యాన్స్ వేయడంతో స్టేడియం మారుమోగిపోయింది. అనంతరం WWE స్టార్ జాన్ సీనా ప్రేక్షకుల కోసం మాట్లాడారు. ‘‘20 ఏళ్లుగా ఇలాంటి అనుభవం కోసమే ఎదురుచూస్తున్నా. భారత అభిమానులకు ధన్యవాధాలు.’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. Cenation For Life ?Luve you @JohnCena ❤️#WWESuperstarSpectacle #WWEHyderabad pic.twitter.com/Ie8How2qbg … Read more

    AI-Generated Images Of Team India Cricketers: చంటి పిల్లలుగా మారిన టీమిండియా క్రికెటర్స్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

    ప్రస్తుతం టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రెండ్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పలువురు ఔత్సాహికులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో తమలోని సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. టీమిండియా క్రికెటర్లను సరికొత్త లుక్‌లో చూపించాడు. భారతీయ స్టార్ క్రికెటర్లను పసిపిల్లలుగా మార్చడానికి AIని ఉపయోగిండు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌లతో ఫొటోలను సోషల్ … Read more

    ప్రపంచంలోనే అత్యంత చెత్త అథ్లెట్?

    ఓ అంతర్జాతీయ టోర్నీలో అథ్లెట్ ప్రవర్తన వైరల్‌గా మారింది. 100 మీటర్ల పరుగుపందెంలో చిన్నపిల్లలా పరిగెత్తి ప్రపంచం మొత్తం విస్తుపోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చైనాలో జరిగిన సమ్మర్ వరల్డ్ వర్సిటీ గేమ్స్‌లో 100 మీటర్ల రన్నింగ్ రేస్ నిర్వహించారు. ఈ పోటీల్లో సోమాలియా మహిళా అథ్లెట్ నస్రా అబూకర్ కూడా పాల్గొంది. కానీ ఆమె ఏమాత్రం ఫిట్‌గా లేకుండా అథ్లెట్‌లానే కనిపించలేదు. మిగతా అథ్లెట్లు 12 సెకన్లలో గమ్యం చేరుకుంటే ఆమె 21 సెకన్లలో చేరింది. Somalia's … Read more

    చైనాలో మెస్సీకి చేదు అనుభవం!

    ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్ ఎయిర్‌పోర్టులో చైనా పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని.. కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని అడ్డగించారు. కానీ మెస్సీ తన దగ్గరున్న అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసినా వారు పరిగణలోకి తీసుకోలేదు. వెంటనే చైనా ఉన్నతాధికారులు స్పందించి మెస్సీకి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వీసా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Lionel Messi got difficulty to enter China for his visa issue.He … Read more