• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏసియన్ గేమ్స్‌లో భారత్ రికార్డ్

    ఏసియన్ గేమ్స్‌లో ఈ సారి వంద పతకాలు సాధించి భారత్ రికార్డ్ సృష్టించింది. మన క్రీడాకారులు స్వర్ణం-25, రజతం-35, కాంస్యం-40 పతకాలు సాధించారు. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏసియన్ గేమ్స్‌ పతకాల విషయంలో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv