• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచే వరల్డ్ కప్ సమరం

    నేటి నుంచి అహ్మదాబాద్ వేదికగా క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో ఫెవరెట్‌గా ఇంగ్లాండ్ కనిపిస్తోంది. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. 2015, 2019 ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ మధ్నాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.