• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేపాల్‌పై భారత్ ఘన విజయం

    ఆసియాకప్‌లో నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలుపొందింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసిన నేపాల్ గొప్ప పోరాటం చేసింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ 32, సందీప్ జోరా 29 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ తలా 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. నేపాల్ స్కోరు 179/9, ఇండియా స్కోరు 202/4.