• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మూసీ ముంపు ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక

    TS: హైదరాబాద్- మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మూసీలోకి 21వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దీంతో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ముసారాంబాగ్, చాదర్ ఘాట్, పురానాపూల్ బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. https://twitter.com/jsuryareddy/status/1552187892709015552