• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మీ వీపులకే కాంగ్రెస్ జెండాలు కడతాం’

    ప్రజా సమస్యల గురించి చర్చించకుండా TRS, BJP చిల్లర రాజకీయాలు చేస్తాన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు కట్టిన TRS, BJP ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. వాటిని తొలిగించేందుకు వచ్చిన మా కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ కు బుద్ది ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ విజ్ఞత పాటించాల్సిన సందర్భంలో ఇలా చేయడమెంటన్నారు. మీ వీపులకే కాంగ్రెస్ జెండాలు కడతామని హెచ్చరించారు.