రాజీనామా చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు తెలంగాణలో కొత్తగా 494 కోవిడ్ కేసులు ఈనెల...
ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణకు అవార్డు లభించింది. మీసేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అమలుచేస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది.ది డీజీ టెక్ కాన్ క్లేవ్...
నల్గొండలో నవ్య అనే యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా రోహిత్...
వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపు ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు వెల్లడించింది. అల్పపీడనం భువనేశ్వర్ తీరానికి...
TS: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. ఈరోజు కాకపోయినా ఏదొక రోజు తనను చంపుతారని...
TS: ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. రాష్ట్రానికి అదనపు...
భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 40 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వానలతో గోదావరిలో వరద పెరిగింది. 43 అడుగులకు చేరితే...
సహజనటి జయసుధను బీజేపీలోకి చేరాలంటూ కమలనాథులు ఆహ్వానించారు. అయితే ఈనెల 21న తాను బీజేపీలో చేరడం లేదని జయసుధ స్పష్టం చేశారు. గతంలో సికింద్రాబాద్ నుంచి జయసుధ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారనుంది. ఈమేరక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్రమంతా వానలు కురుస్తుండగా..తాజాగా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్...
ఏపీలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీంతో ప్రాజెక్టు ముడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో...
© 2021 KTree
© 2021 KTree