రేపటి నుంచి ఇంటర్ క్లాస్లు
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈరోజుతో వేసవి సెలవులు ముగియడంతో కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు రెడీ అవుతున్నారు. మొత్తంగా ఈ విద్యాసంవత్సరం(2023-24)లో 227 రోజులు ఇంటర్ కాలేజీలు నడవనున్నాయి. ఇంటర్ ఫస్టియర్ తొలి విడత ప్రవేశాలు జూన్ 14 వరకు జరగనున్నాయి. ప్రవేశాల పూర్తి అనంతరం పస్టియర్ క్లాసులు జరగనున్నాయి.