• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ రైలు ఎక్కాలంటే రూ.19 లక్షలు కట్టాల్సిందే

    మన దేశంలో ఓ రైలు ఎక్కాలంటే అత్యంత ధనికులు కూడా కాసేపు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ రైలు టికెట్ ధర అక్షరాలా రూ.19 లక్షలు. ఐఆర్‌సీటీసీ నడుపుతున్న ‘మహరాజాస్ ఎక్స్‌ప్రెస్’ లగ్జరీ లైఫ్ అందిస్తుంది. మొత్తం వారం పర్యటనకుగానూ రూ.19 లక్షలు వసూలు చేస్తారు. లోపల ఫైవ్‌స్టార్ హోటల్ రేంజ్‌లో సౌకర్యాలు ఉంటాయి. బెడ్‌రూమ్, వాష్‌రూమ్, లివింగ్ ఏరియా, ఫుడ్ అన్నీ లగ్జరీగానే ఉంటాయి. ఓ నెటిజన్ ఈ రైలుకు సంబంధించిన [వీడియో](url)ను నెట్టింట్లో పెట్టగా వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/CllnQdKjnTp/?utm_source=ig_web_copy_link