• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘనంగా ముగిసిన ఏసియన్ గేమ్స్

    ఏసియన్ గేమ్స్ ముగింపు వేడుకలను చైనా అద్భుతంగా నిర్వహించింది. హాంగ్‌జౌ ఒలింపిక్ క్రీడా కేంద్రం స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రేక్షకులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి మంత్రముగ్ధులను చేశారు. ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా హాకీ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించాడు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 12,407 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏసియన్ గేమ్స్‌లో చైనా అత్యధికంగా 383 పతకాలు సాధించగా, భారత్ 107 పతకాలతో నాలుగవ స్థానంలో నిలిచింది.