• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాంధీని గాంధమ్మగా పూజిస్తు గ్రామస్థుల బోనాలు

    జాతిపిత మహాత్మగాంధీని గాంధమ్మగా పూజిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం మొదటి ఆదివారం గ్రామ దేవతగా కొలుస్తున్నారు. అంతేకాదు పూలు, పసుపు, కుంకుమ, బోనం వండి నైవేధ్యం పెట్టి సంబురాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడో కాదు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కేదారిపురం గ్రామస్థులు చేస్తున్నారు. అనేక ఏళ్లు చేస్తున్న ఆచారమని వారు చెబుతున్నారు. వారి పంటపొలాల్లో నాట్లు వేసేందుకు ముందు గాంధమ్మకు పూజలు చేస్తామని అంటున్నారు. పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్థులు భావిస్తున్నారు.