• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోసానిపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశం

    నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.