• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

    AP: పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తా ప్రాంతాల్లో రెండు, మూడు రోజల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్‌లో తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మూడు రోజులు కోస్తా ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.