• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

    ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరలను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దేశంలో ఉల్లి అందుబాటులో ఉంచేందుకు అలాగే ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

    ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

    ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరలను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దేశంలో ఉల్లి అందుబాటులో ఉంచేందుకు అలాగే ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

    ‘ఆ కుటుంబాలకు రూ.30లక్షల పరిహారం’

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతిచెందితే వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని ఆదేశించింది. దేశంలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ కార్మికులు చనిపోతున్నారని పిటిషన్ దాఖలైంది. దానిపై న్యాయస్థానం విచారణ జరిపింది. మురుగు శుభ్రం చేస్తూ కార్మికులు మృత్యువాతపడితే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.

    రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

    కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులకు, రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు డీఏను 4 శాతం, రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లింపులకు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతుల విషయానికి వస్తే గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో చర్చలు జరిగాయి,

    సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం హెచ్చరికలు

    కేంద్రం సోషల్ మీడియా వేదికలకు హెచ్చరికలు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ (ట్విటర్‌), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీచేసింది. లేదంటే సురక్షిత ఆశ్రయం హోదాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అటువంటి కంటెంట్‌ను యాక్సెస్‌ చేయనీయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అందులో కేంద్రం పేర్కొంది.