గ్యాస్ లీక్ ఘటన.. ముగ్గురి మృతి
విశాఖలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గాయపడి వారిలో చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్కు రెగ్యులేటర్ను అమర్చే క్రమంలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.