• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్థిరంగా పసిడి ధరలు

    దీపావళి నుంచి భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5655, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6169గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5700 (22 క్యారెట్స్), రూ. 6218 (24 క్యారెట్స్)గా ఉన్నాయి.నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv