• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRSకు అంతం పలికే రోజు వచ్చింది: రాహుల్

    బీఆర్‌ఎస్‌‌కు అంతం పలికే రోజు వచ్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. పినపాక ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని తాను స్వయంగా చూసానని చెప్పారు. ఆ ప్రాజెక్టుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‌ కేవలం కేసీఆర్‌ ఇంట్లోమాత్రమే వస్తుందని రాహుల్ ఎద్దేవా చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv