• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి జగన్ ఢిల్లీ టూర్

    నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మోదీతో జగన్ భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.