• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వప్నలోక్ ప్రమాదం కలచి వేసింది; పీఎం మోదీ

    సికింద్రాబాద్‌ స్వప్నలోక్ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనలో అమాయకుల ప్రాణాలు పోవడం తనను బాధించిం దని..గాయపడిన వారు కోలుకోవాలని ఆకాంక్షిం చారు. ఈ సందర్భంగా స్వప్నలోక్ మృతులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. కాగా స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగి 6 మంది ప్రాణాలు కోల్పోయారు.