• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సినీ దర్శకుడికి హైకోర్టు నోటీసులు

    సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్‌ షేక్‌పేటలో రెండెకరాల భూకేటాయింపుపై మెదక్‌కు చెందిన బాలకిషన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయితీ ధరతో ప్రభుత్వం భూమిని కేటాయించగా వారు దాన్ని షరతులకు విరుద్ధంగా బార్‌లు, పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపి రాఘవేంద్రరావుతో పాటు కృష్ణమోహన్‌‌కు నోటీసులు జారీ చేసింది.