• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది: కేసీఆర్

    జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది. ప్రస్తుతం భువనగిరి ప్రశాంతంగా ఉంది. రెవెన్యూలో అవినీతి తగ్గించేందుకే ధరణి తీసుకొచ్చాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తుంది. కాంగ్రెస్‌ వస్తే పైరవీకారులు, దళారులు రాజ్యమేలుతారు. భువనగిరిలో స్పెషల్‌ ఐటీ హబ్‌, ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. భువనగిరిలో 50వేల మెజార్టీలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.