• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని టూర్‌కు కేసీఆర్ డుమ్మా

    ప్రధాని మోదీ తెలంగాణ టూర్‌కు సీఎం కేసీఆర్ మరోసారి ఎగ్గొట్టారు. ఈసారి కూడా ప్రధానికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలకనున్నారు. ప్రధానికి ఎక్కువసార్లు స్వాగతం పలికిన మంత్రిగా తలసాని రికార్డు సృష్టించనున్నారు. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భందా హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మోదీని రావణాసురిడితో పోలుస్తున్న పోస్టర్ల పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.